రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి.. అప్పటి వరకు సిబ్బంది సెంటర్లలో ఉండాలి..

సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వడ్ల కొనుగోళ్లు జరపాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అన్నారు.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి.. అప్పటి వరకు సిబ్బంది సెంటర్లలో ఉండాలి..
సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వడ్ల కొనుగోళ్లు జరపాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అన్నారు.