రామగుండం ప్రజలు అభి వృద్ధికి పట్టం కట్టారని, ఇది రామగుండం ప్రజలు, సింగరేణి కార్మిక కుటుంబాల విజయమని, వారికి పాదాభివందనాలు చేసుకుంటు న్నానని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రామగుండం ప్రజలు అభి వృద్ధికి పట్టం కట్టారని, ఇది రామగుండం ప్రజలు, సింగరేణి కార్మిక కుటుంబాల విజయమని, వారికి పాదాభివందనాలు చేసుకుంటు న్నానని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.