వీఆర్వోల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
విజయవాడలో ఫిబ్రవరి ఐదో తేదీన జరిగే ఏపీజేఏసీ అమరావతి మహాజన సభలో వీఆర్వోల పలు ముఖ్యమైన సమస్యలపై చర్చించి, వాటి సాధన కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయకుమార్ చెప్పారు.