నేటి విద్యార్థులు భవిష్యత్ సమాజానికి నిర్దేశికులుగా మారాలని సమాచారశాఖ విశ్రాంత కమిషనర్ హీరాలాల్ సమారియా పిలుపునిచ్చారు. స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్ హాలులో శుక్రవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి.
నేటి విద్యార్థులు భవిష్యత్ సమాజానికి నిర్దేశికులుగా మారాలని సమాచారశాఖ విశ్రాంత కమిషనర్ హీరాలాల్ సమారియా పిలుపునిచ్చారు. స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్ హాలులో శుక్రవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి.