పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంపై సీరియస్‌

జిల్లాలో ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహ రించిన 18మంది పంచాయతీ కార్యదర్శులు, సక్రమంగా పర్యవేక్షించని 12 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంపై సీరియస్‌
జిల్లాలో ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహ రించిన 18మంది పంచాయతీ కార్యదర్శులు, సక్రమంగా పర్యవేక్షించని 12 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.