ట్రాక్టర్ పై విరిగి పడిన విద్యుత్ స్తంభం..ఇంటర్ విద్యార్థి స్పాట్ లో మృతి
పొలంలో ట్రాక్టర్తో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగి పడడంతో విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..