రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ టైమింగ్స్లో మార్పులు చేసింది. లింగంపల్లి-విశాఖపట్నం మధ్య ఈ రైలు సర్వీసులు అందిస్తోంది. రోజూ వందలాది మంది ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఈ రైలు సమయాలను మార్చారు.
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ టైమింగ్స్లో మార్పులు చేసింది. లింగంపల్లి-విశాఖపట్నం మధ్య ఈ రైలు సర్వీసులు అందిస్తోంది. రోజూ వందలాది మంది ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఈ రైలు సమయాలను మార్చారు.