ఏపీలో రైతులకు పండగే.. భూములపై కీలక నిర్ణయం, ఇకపై అక్కడికి వెళ్లక్కర్లేదు

Ap Government To Resolve All Pending Land Issues: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలు తెచ్చింది. ఇకపై వెబ్‌ల్యాండ్‌లో ఆధార్ తప్పులు సరిచేయడానికి జేసీ దగ్గరకు వెళ్లక్కర్లేదు, తహసీల్దార్లే చూసుకుంటారు. భూకేటాయింపులు, సేకరణ, కోర్టు ఉత్తర్వుల అమలు వంటివి కూడా వారి పరిధిలోకి వస్తాయి. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లక్షలాది భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు.

ఏపీలో రైతులకు పండగే.. భూములపై కీలక నిర్ణయం, ఇకపై అక్కడికి వెళ్లక్కర్లేదు
Ap Government To Resolve All Pending Land Issues: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలు తెచ్చింది. ఇకపై వెబ్‌ల్యాండ్‌లో ఆధార్ తప్పులు సరిచేయడానికి జేసీ దగ్గరకు వెళ్లక్కర్లేదు, తహసీల్దార్లే చూసుకుంటారు. భూకేటాయింపులు, సేకరణ, కోర్టు ఉత్తర్వుల అమలు వంటివి కూడా వారి పరిధిలోకి వస్తాయి. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లక్షలాది భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు.