పొగాకు సాగులో రైతులు తగుజాగ్రత్తలు పాటించాలని ఒంగోలు రెండో పొగాకు వేలం కేంద్ర నిర్వహణాదికారి జె .తులసి స్పష్టం చేశారు. వేలం కేంద్రం పరిధిలోని చీర్వానుప్పలపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం పొగాకు రైతులతో సమావేశం జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ బోర్డు అధికారులు సిపార్సు చేస్తేనే పురుగు మందులువాడాలని, అధికారుల అనుమతి లేకుండా వాడవద్దని రైతులకు సూచించారు.
పొగాకు సాగులో రైతులు తగుజాగ్రత్తలు పాటించాలని ఒంగోలు రెండో పొగాకు వేలం కేంద్ర నిర్వహణాదికారి జె .తులసి స్పష్టం చేశారు. వేలం కేంద్రం పరిధిలోని చీర్వానుప్పలపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం పొగాకు రైతులతో సమావేశం జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ బోర్డు అధికారులు సిపార్సు చేస్తేనే పురుగు మందులువాడాలని, అధికారుల అనుమతి లేకుండా వాడవద్దని రైతులకు సూచించారు.