శ్రీరాములు ప్రాణ త్యాగఫలితమే రాష్ట్రం అవతరణ

అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే తెలుగు రాష్ట్రం అవతరించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎ్‌సవీ స్వామి అన్నారు. సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక సీవీఎన్‌రీడింగ్‌ రూము వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్‌ రాజాబాబు, శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి, బీఎన్‌ విజయకుమార్‌లతో కలిసి మంత్రి స్వామి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

శ్రీరాములు ప్రాణ త్యాగఫలితమే రాష్ట్రం అవతరణ
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే తెలుగు రాష్ట్రం అవతరించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎ్‌సవీ స్వామి అన్నారు. సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక సీవీఎన్‌రీడింగ్‌ రూము వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్‌ రాజాబాబు, శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి, బీఎన్‌ విజయకుమార్‌లతో కలిసి మంత్రి స్వామి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.