1971 తర్వాత భారత్‌కు అతిపెద్ద సవాల్.. బంగ్లాదేశ్‌పరిస్థితిపై శశిథరూర్ కమిటీ సంచలన నివేదిక

గతేడాది జులై- ఆగస్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలు.. హింసకు దారితీసి చివరకు బంగ్లాదేశ్‌ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనాా తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి అక్కడ నెలకొన్న పరిస్థితి 1971 యుద్ధానంతర భారత్‌కు అతిపెద్ద వ్యూహాత్మక సవాల్‌గా మారింది. ఇస్లామిక్ వేర్పాటువాదం, చైనా, పాకిస్థాన్ ప్రభావం పెరగడం, అవామీ లీగ్ బలహీనపడటం వంటి కారణాలతో ఈ అశాంతి తలెత్తింది. భారత్ అప్రమత్తంగా లేకుంటే ఢాకాలో వ్యూహాత్మక స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది.

1971 తర్వాత భారత్‌కు అతిపెద్ద సవాల్.. బంగ్లాదేశ్‌పరిస్థితిపై శశిథరూర్ కమిటీ  సంచలన నివేదిక
గతేడాది జులై- ఆగస్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలు.. హింసకు దారితీసి చివరకు బంగ్లాదేశ్‌ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనాా తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి అక్కడ నెలకొన్న పరిస్థితి 1971 యుద్ధానంతర భారత్‌కు అతిపెద్ద వ్యూహాత్మక సవాల్‌గా మారింది. ఇస్లామిక్ వేర్పాటువాదం, చైనా, పాకిస్థాన్ ప్రభావం పెరగడం, అవామీ లీగ్ బలహీనపడటం వంటి కారణాలతో ఈ అశాంతి తలెత్తింది. భారత్ అప్రమత్తంగా లేకుంటే ఢాకాలో వ్యూహాత్మక స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది.