విశాఖ భూ వివాదాల్లో నేతల జోక్యం.. పవన్‌ ఆరోపణలు.. కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశాలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో భూ వివాదాల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకుంటున్నారని.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి.. భూ వివాదాల్లో నాయకుల జోక్యాన్ని అంగీకరించవద్దని ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఫిర్యాదులు మళ్లీ రాకూడదని గట్టి హెచ్చరికలు చేశారు.

విశాఖ భూ వివాదాల్లో నేతల జోక్యం.. పవన్‌ ఆరోపణలు.. కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో భూ వివాదాల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకుంటున్నారని.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి.. భూ వివాదాల్లో నాయకుల జోక్యాన్ని అంగీకరించవద్దని ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఫిర్యాదులు మళ్లీ రాకూడదని గట్టి హెచ్చరికలు చేశారు.