వేములవాడ రాజన్న భక్తులకు అలర్ట్ - ఈ 4 రోజుల్లో 24 గంటలపాటు దర్శనాలు..!
వేములవాడ రాజన్న భక్తులకు అలర్ట్ - ఈ 4 రోజుల్లో 24 గంటలపాటు దర్శనాలు..!
వేములవాడకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మేడారం జాతర సమయ దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలా మంది భక్తులు రాజన్న దర్శనానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 28తో పాటు జనవరి 4, 11, 18 తేదీల్లో 24 గంటల పాటు ఆలయాన్ని తెరవనున్నామని వెల్లడించారు.
వేములవాడకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మేడారం జాతర సమయ దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలా మంది భక్తులు రాజన్న దర్శనానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 28తో పాటు జనవరి 4, 11, 18 తేదీల్లో 24 గంటల పాటు ఆలయాన్ని తెరవనున్నామని వెల్లడించారు.