వారందిరికీ శుభవార్త చెప్పిన చంద్రబాబు.. ఇకపై ఎలాంటి జీఎస్టీ ఉండదు!

రాష్ట్రంలోని శివారు ఎకరాకు కూడా నీరు అందించాలని, ఆ బాధ్యతను సాగునీటి సంఘాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నీటి భద్రత అందరికీ అవసరమే కానీ, సంరక్షణ మాత్రం చేపట్టడం లేదని అన్నారు. రాష్ట్రంలో 40 జీవ నదులు ఉన్నాయని, వాటిని జలాలను సమర్థంగా నియోగించుకుంటే ఎకరవు అనే మాట ఉండదని ఆయన అన్నారు.

వారందిరికీ శుభవార్త చెప్పిన చంద్రబాబు.. ఇకపై ఎలాంటి జీఎస్టీ ఉండదు!
రాష్ట్రంలోని శివారు ఎకరాకు కూడా నీరు అందించాలని, ఆ బాధ్యతను సాగునీటి సంఘాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నీటి భద్రత అందరికీ అవసరమే కానీ, సంరక్షణ మాత్రం చేపట్టడం లేదని అన్నారు. రాష్ట్రంలో 40 జీవ నదులు ఉన్నాయని, వాటిని జలాలను సమర్థంగా నియోగించుకుంటే ఎకరవు అనే మాట ఉండదని ఆయన అన్నారు.