రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా, వార్డు సచివాలయాల్లో ఇంకా వైసీపీ వాసనలు పోలేదని, తమకు జగన్మోహన్రెడ్డే నాయకుడు అన్నట్టు పలువురు సెక్రటరీలు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఉత్తర నియోజకవర్గ నాయకులు ఆరోపించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా, వార్డు సచివాలయాల్లో ఇంకా వైసీపీ వాసనలు పోలేదని, తమకు జగన్మోహన్రెడ్డే నాయకుడు అన్నట్టు పలువురు సెక్రటరీలు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఉత్తర నియోజకవర్గ నాయకులు ఆరోపించారు.