శబరిమల స్వర్ణతాపడం వివాదంలో ట్విస్ట్.. అది గోల్డ్ కాదు.. రాగేనట!

శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద సువర్ణతాపడం వివాదంలో వీటికి దాతగా వ్యవహరించిన బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తి కీలక విషయాలు వెల్లడించారు. తాను కేవలం రాగి రేకులను మాత్రమే అందించానని, బంగారు పూత గురించి వివాదం బయటపడ్డాకే తెలిసిందని తెలిపారు. బంగారం మాయమై ఉండొచ్చని, ఎలక్ట్రోప్లేటింగ్‌లో కరిగిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. డబ్బులు వసూలు చేయలేదని, సమన్లు అందలేదని ఖండించారు. కోర్టులో పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

శబరిమల స్వర్ణతాపడం వివాదంలో ట్విస్ట్.. అది గోల్డ్ కాదు.. రాగేనట!
శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద సువర్ణతాపడం వివాదంలో వీటికి దాతగా వ్యవహరించిన బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తి కీలక విషయాలు వెల్లడించారు. తాను కేవలం రాగి రేకులను మాత్రమే అందించానని, బంగారు పూత గురించి వివాదం బయటపడ్డాకే తెలిసిందని తెలిపారు. బంగారం మాయమై ఉండొచ్చని, ఎలక్ట్రోప్లేటింగ్‌లో కరిగిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. డబ్బులు వసూలు చేయలేదని, సమన్లు అందలేదని ఖండించారు. కోర్టులో పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.