శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. తేదీలు, టైమింగ్స్ ప్రకటించిన బీసీసీఐ!
శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. తేదీలు, టైమింగ్స్ ప్రకటించిన బీసీసీఐ!
భారత క్రికెట్ జట్టు ఆగస్టు మాసంలో శ్రీలంకలో పర్యటించనుందని లంక క్రికెట్ బోర్డు (SLC) అధికారికంగా ప్రకటించింది. 2025–2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భాగంగా ఈ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది.
భారత క్రికెట్ జట్టు ఆగస్టు మాసంలో శ్రీలంకలో పర్యటించనుందని లంక క్రికెట్ బోర్డు (SLC) అధికారికంగా ప్రకటించింది. 2025–2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భాగంగా ఈ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది.