శాస్త్రీయ దృక్పథంతో ప్రాజెక్టులు రూపొందించాలి

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంపొందించుకొని శాస్త్రీయ దృక్పథంతో ప్రాజెక్టులు తయారు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు సమీపంలోని సాయిబాబా సెంట్రల్‌ స్కూలులో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మేయర్‌ గంగాడ సుజాతతో కలిసి జేసీ ప్రారంభించారు.

శాస్త్రీయ దృక్పథంతో ప్రాజెక్టులు రూపొందించాలి
విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంపొందించుకొని శాస్త్రీయ దృక్పథంతో ప్రాజెక్టులు తయారు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు సమీపంలోని సాయిబాబా సెంట్రల్‌ స్కూలులో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మేయర్‌ గంగాడ సుజాతతో కలిసి జేసీ ప్రారంభించారు.