సాగుకు భద్రత, రైతుకు అధిక ఆదాయమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

సాగుకు భద్రత - అధిక ఆదాయం సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలని – రైతన్న పంట పండాలని ఆకాంక్షించారు.

సాగుకు భద్రత, రైతుకు అధిక ఆదాయమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
సాగుకు భద్రత - అధిక ఆదాయం సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలని – రైతన్న పంట పండాలని ఆకాంక్షించారు.