మండలంలోని పూడిమడక సముద్ర తీరానికి కొద్ది దూరంలో పడవ బోల్తా పడిన ప్రమాదంతో కొండపాలెం గ్రామానికి చెందిన ఒక మత్స్యకారుడు గల్లంతయ్యాడు. మిగిలిన ఆరుగురు క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఈ సంఘటనకు సంబంధించి మత్స్యకారులు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
మండలంలోని పూడిమడక సముద్ర తీరానికి కొద్ది దూరంలో పడవ బోల్తా పడిన ప్రమాదంతో కొండపాలెం గ్రామానికి చెందిన ఒక మత్స్యకారుడు గల్లంతయ్యాడు. మిగిలిన ఆరుగురు క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఈ సంఘటనకు సంబంధించి మత్స్యకారులు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.