సోమువీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు.. మండలిలో ఉద్రిక్త వాతావరణం

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మీదకు వైసీపీ ఎమ్మెల్సీలు దూసుకెళ్లారు.

సోమువీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు.. మండలిలో ఉద్రిక్త వాతావరణం
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మీదకు వైసీపీ ఎమ్మెల్సీలు దూసుకెళ్లారు.