కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ఎల్పీజీ సిలిండర్ ధరను అమాంతం పెంచడంపై కర్నాటక కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడ్డారు. ఇది వ్యవస్థీకృత దోపిడీ అని, శుక్రవారం కార్మిక దినోత్సవం నాడే ఈ భారాన్ని మోపడం ఏంటని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ఎల్పీజీ సిలిండర్ ధరను అమాంతం పెంచడంపై కర్నాటక కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడ్డారు. ఇది వ్యవస్థీకృత దోపిడీ అని, శుక్రవారం కార్మిక దినోత్సవం నాడే ఈ భారాన్ని మోపడం ఏంటని ప్రశ్నించారు.