జనాభా లెక్కల్లో భాగంగా ఇళ్ల గణనకు సంబంధించి ప్రజలే స్వీయ గణన చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1881 సంవత్సరం నుంచి ప్రతీ పదేళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు చేపడుతున్నారన్నారు.
జనాభా లెక్కల్లో భాగంగా ఇళ్ల గణనకు సంబంధించి ప్రజలే స్వీయ గణన చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1881 సంవత్సరం నుంచి ప్రతీ పదేళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు చేపడుతున్నారన్నారు.