హోర్ముజ్‌ దాటిన భారత చమురు నౌక ‘గ్రీన్‌ ఆశా’

వంట గ్యాస్‌(ఎల్‌పీజీ) ట్యాంకర్లతో కూడిన భారత్‌కు చెందిన ‘గ్రీన్‌ ఆశా’ నౌక పశ్చిమాసియాలోని కీలక హోర్ముజ్‌ జలసంధిని విజయవంతంగా దాటింది.

హోర్ముజ్‌ దాటిన భారత చమురు నౌక ‘గ్రీన్‌ ఆశా’
వంట గ్యాస్‌(ఎల్‌పీజీ) ట్యాంకర్లతో కూడిన భారత్‌కు చెందిన ‘గ్రీన్‌ ఆశా’ నౌక పశ్చిమాసియాలోని కీలక హోర్ముజ్‌ జలసంధిని విజయవంతంగా దాటింది.