హుస్సేన్సాగర్ తీరాన బంగీ జంప్!...త్వరలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు

నగరంలో సందర్శకులను ఆకట్టుకునేందుకు మరో కొత్త ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ తీసుకురాబోతున్నది. హుస్సేన్​సాగర్​తీరాన ఉన్న ఎన్టీఆర్​గార్డెన్స్​, లుంబినీ పార్కుల్లో మరిన్ని ప్రత్యేక ఆకర్షణలను కల్పించడం ద్వారా సందర్శకులు, పర్యాటకుల సంఖ్యను పెంచాలని చూస్తోంది.

హుస్సేన్సాగర్ తీరాన బంగీ జంప్!...త్వరలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు
నగరంలో సందర్శకులను ఆకట్టుకునేందుకు మరో కొత్త ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ తీసుకురాబోతున్నది. హుస్సేన్​సాగర్​తీరాన ఉన్న ఎన్టీఆర్​గార్డెన్స్​, లుంబినీ పార్కుల్లో మరిన్ని ప్రత్యేక ఆకర్షణలను కల్పించడం ద్వారా సందర్శకులు, పర్యాటకుల సంఖ్యను పెంచాలని చూస్తోంది.