అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ గిరిజనుల ఆందోళన

అటవీ శాఖ అధికారులు తమపై అక్రమంగా కేసులు బనా యిస్తూ తమను వేధిస్తున్నారని గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఆదివారం మండలంలోని తాళ్లపేట అటవీ రెంజ్‌ కార్యాలయం వద్ద మండలంలోని మామిడిపల్లి జీపీ పరిదిలోని దమ్మనపేట, మామిడి గూడ చెందిన గిరిజనులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ గిరిజనుల ఆందోళన
అటవీ శాఖ అధికారులు తమపై అక్రమంగా కేసులు బనా యిస్తూ తమను వేధిస్తున్నారని గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఆదివారం మండలంలోని తాళ్లపేట అటవీ రెంజ్‌ కార్యాలయం వద్ద మండలంలోని మామిడిపల్లి జీపీ పరిదిలోని దమ్మనపేట, మామిడి గూడ చెందిన గిరిజనులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.