అనారోగ్యంతో గిరిజన బాలిక మృతి

నా బిడ్డ మరణానికి ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. ప్రాణాలతో తీసుకొచ్చిన బిడ్డను శవంగా ఇంటికి పంపారు’ అంటూ కొండరెడ్డి మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వైద్యులను నిలదీసిన ఘటన బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద సోమవారం చోటు చేసుకుంది.

అనారోగ్యంతో గిరిజన బాలిక మృతి
నా బిడ్డ మరణానికి ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. ప్రాణాలతో తీసుకొచ్చిన బిడ్డను శవంగా ఇంటికి పంపారు’ అంటూ కొండరెడ్డి మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వైద్యులను నిలదీసిన ఘటన బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద సోమవారం చోటు చేసుకుంది.