ఆదివాసీ ఎరుకలకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి..

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబడిన ఆదివాసీ ఎరుకల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ఆరోపించారు. ఆదివారం లోయర్‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆదివాసీ ఎరుకలకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి..
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబడిన ఆదివాసీ ఎరుకల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ఆరోపించారు. ఆదివారం లోయర్‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.