ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి.. వణికిపోతున్న జనం!

ఆంధ్ర-ఒడిస్సా బోర్డర్‌లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ఎటునుంచి ఎటాక్‌ చేస్తోందన్న భయంతో జనం జంకుతున్నారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. మాచారాన్ని ఉన్నతాధికారులకు అందించడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతంలో ప్రజలతో పాటు వాహనదారులు, పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి.. వణికిపోతున్న జనం!
ఆంధ్ర-ఒడిస్సా బోర్డర్‌లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ఎటునుంచి ఎటాక్‌ చేస్తోందన్న భయంతో జనం జంకుతున్నారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. మాచారాన్ని ఉన్నతాధికారులకు అందించడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతంలో ప్రజలతో పాటు వాహనదారులు, పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.