ఆ దేశ ఉద్యోగులందరికీ షాక్.. ఇకపై రోజుకు 13 గంటలు పని చేయాల్సిందేనంటూ ఆదేశాలు..!

గ్రీస్ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు తెస్తూ.. షిఫ్టు పని గంటలను 13కు పెంచాలని చూస్తోంది. అయితే విషయం తెలుసుకున్న కార్మిక సంఘాలు, ఉద్యోగులు దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మె చేపట్టారు. ఏథెన్స్‌లో వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించగా.. రవాణా, ప్రభుత్వ సేవలు పూర్తిగా స్తంభించాయి. ఈ మార్పులు కార్మికుల దోపిడీకి దారి తీస్తాయని యూనియన్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆందోళన రాజకీయ, అంతర్జాతీయ అంశాలతో ముడిపడింది.

ఆ దేశ ఉద్యోగులందరికీ షాక్.. ఇకపై రోజుకు 13 గంటలు పని చేయాల్సిందేనంటూ  ఆదేశాలు..!
గ్రీస్ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు తెస్తూ.. షిఫ్టు పని గంటలను 13కు పెంచాలని చూస్తోంది. అయితే విషయం తెలుసుకున్న కార్మిక సంఘాలు, ఉద్యోగులు దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మె చేపట్టారు. ఏథెన్స్‌లో వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించగా.. రవాణా, ప్రభుత్వ సేవలు పూర్తిగా స్తంభించాయి. ఈ మార్పులు కార్మికుల దోపిడీకి దారి తీస్తాయని యూనియన్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆందోళన రాజకీయ, అంతర్జాతీయ అంశాలతో ముడిపడింది.