ఇయ్యాల మార్చి 3న  కీసర ఆలయం మూసివేత

సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సుధాకర్ రెడ్డి తెలిపారు.

ఇయ్యాల మార్చి 3న  కీసర ఆలయం మూసివేత
సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సుధాకర్ రెడ్డి తెలిపారు.