ఇవాళ (ఫిబ్రవరి12) భారత్ బంద్.. దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక లోకం జంగ్ సైరన్ మోగించింది. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ.. కార్మికుల పొట్టకొడుతున్న మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ సమర శంఖం పూరించింది.
ఫిబ్రవరి 12, 2026
1
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక లోకం జంగ్ సైరన్ మోగించింది. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ.. కార్మికుల పొట్టకొడుతున్న మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ సమర శంఖం పూరించింది.