ఉత్తర్ప్రదేశ్లో విషాదం.. రీల్స్ పిచ్చి మహిళ ప్రాణాలు తీసింది..
సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఈ మధ్య చాలా మంది రీల్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు రీల్స్ పిచ్చితో చేసే వీడియోలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అలాంటి ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. వివరాల్లోకి వెళితే..