ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రం కుట్ర

దేశంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు.

ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రం కుట్ర
దేశంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు.