ఎల్లంపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్..85.10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో ఏర్పాటు

మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటిగ్రేటెడ్  ఆక్వా పార్క్​ ఏర్పాటు కానుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్​వై) కింద రాష్ట్రానికి మంజూరైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తూ స్టేట్​ క్యాబినెట్​ ఇటీవల ఆమోదించింది.

ఎల్లంపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్..85.10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో ఏర్పాటు
మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటిగ్రేటెడ్  ఆక్వా పార్క్​ ఏర్పాటు కానుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్​వై) కింద రాష్ట్రానికి మంజూరైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తూ స్టేట్​ క్యాబినెట్​ ఇటీవల ఆమోదించింది.