తెలంగాణ శక్తి అభియాన్ ప్రారంభం

రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా మంచిర్యాల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ శక్తి అభియాన్’ కార్యక్రమం చేపడుతున్నట్లు మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్​ పిన్నింటి రఘునాథ్ ​రెడ్డి తెలిపారు.

తెలంగాణ శక్తి అభియాన్  ప్రారంభం
రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా మంచిర్యాల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ శక్తి అభియాన్’ కార్యక్రమం చేపడుతున్నట్లు మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్​ పిన్నింటి రఘునాథ్ ​రెడ్డి తెలిపారు.