ఏడుగురిని బలిగొన్న విష వాయువు

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలూకా కన్నిగైపేర్‌ ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీలో ఆదివారం ఉదయం అమ్మోనియా గ్యాస్‌ లీకై ఏడుగురు కార్మికులు మృతి చెందారు.

ఏడుగురిని బలిగొన్న విష వాయువు
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలూకా కన్నిగైపేర్‌ ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీలో ఆదివారం ఉదయం అమ్మోనియా గ్యాస్‌ లీకై ఏడుగురు కార్మికులు మృతి చెందారు.