ఏపీలో క్వాంటం కంప్యూటర్ల తయారీ.. జనవరి నాటికి ఏర్పాట్లు పూర్తి: చంద్రబాబు

పోటీ ప్రపంచంలో పెట్టుబడులను నిరంతరం ఆకర్షించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటరీని చంద్రబాబు ఆవిష్కరించారు. 2024-25లో ఏపీ 8.25 శాతం వృద్ధిరేటు సాధించిందని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మారినట్లు వెల్లడించారు. ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, క్వాంటం కంప్యూటింగ్ వంటి అధునాతన ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏపీలో క్వాంటం కంప్యూటర్ల తయారీ.. జనవరి నాటికి ఏర్పాట్లు పూర్తి: చంద్రబాబు
పోటీ ప్రపంచంలో పెట్టుబడులను నిరంతరం ఆకర్షించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంటరీని చంద్రబాబు ఆవిష్కరించారు. 2024-25లో ఏపీ 8.25 శాతం వృద్ధిరేటు సాధించిందని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మారినట్లు వెల్లడించారు. ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, క్వాంటం కంప్యూటింగ్ వంటి అధునాతన ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.