డిప్లొమా కోర్సు పూర్తిచేసి నేరుగా బీఈ, బీటెక్, బీ-ఫార్మసీ కోర్సుల్లో సెకండ్ ఇయర్ (లేటరల్ ఎంట్రీ)లో చేరేందుకు ఏపీఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది.
డిప్లొమా కోర్సు పూర్తిచేసి నేరుగా బీఈ, బీటెక్, బీ-ఫార్మసీ కోర్సుల్లో సెకండ్ ఇయర్ (లేటరల్ ఎంట్రీ)లో చేరేందుకు ఏపీఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది.