హుస్సేన్ సాగర్ భూవివాదం కేసు మే19 కి వాయిదా

హుస్సేన్ సాగర్ పరిధిలోని సుమారు 19.23 ఎకరాల భూమి తమదేనంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై ఈనెల 19న సుదీర్ఘ వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

హుస్సేన్ సాగర్ భూవివాదం కేసు మే19 కి వాయిదా
హుస్సేన్ సాగర్ పరిధిలోని సుమారు 19.23 ఎకరాల భూమి తమదేనంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై ఈనెల 19న సుదీర్ఘ వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.