ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచే ప్రారంభం.. రెడీగా ఉండండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల చివరి నుంచి రాష్ట్రంలో మరో కొత్త సర్వే చేపట్టనుంది. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో నెలాఖరు నుంచి సర్వే చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో ఈ సర్వే చేపట్టనున్నారు. సర్వేలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను సేకరిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సాయంతో ఈ సర్వే చేపట్టనున్నారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచే ప్రారంభం.. రెడీగా ఉండండి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల చివరి నుంచి రాష్ట్రంలో మరో కొత్త సర్వే చేపట్టనుంది. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో నెలాఖరు నుంచి సర్వే చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో ఈ సర్వే చేపట్టనున్నారు. సర్వేలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను సేకరిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సాయంతో ఈ సర్వే చేపట్టనున్నారు.