జాతీయ స్థాయి జూనియర్ జూడో పోటీలకు ధర్మవరానికి చెందిన జేవీఈ జడ్పీహెచఎస్ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్టు కోచ ఇనాయత బాషా తెలి పారు. ఆయన సోమవారం మట్లాడుతూ... ఈ నెల 19, 20, 21 తేదీలలో కర్నూల్లోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ జూడో పోటీలు జరిగాయన్నారు.
జాతీయ స్థాయి జూనియర్ జూడో పోటీలకు ధర్మవరానికి చెందిన జేవీఈ జడ్పీహెచఎస్ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్టు కోచ ఇనాయత బాషా తెలి పారు. ఆయన సోమవారం మట్లాడుతూ... ఈ నెల 19, 20, 21 తేదీలలో కర్నూల్లోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ జూడో పోటీలు జరిగాయన్నారు.