ఏపీ రైతులకు శుభవార్త.. మరో వారం రోజులు.. మంత్రి కీలక ప్రకటన..

రాష్ట్రంలోని రైతులకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకూ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.10 వేలకోట్లు జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తున్నామన్న నాదెండ్ల మనోహర్.. మరో వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. తెనాలిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించారు.

ఏపీ రైతులకు శుభవార్త.. మరో వారం రోజులు.. మంత్రి కీలక ప్రకటన..
రాష్ట్రంలోని రైతులకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకూ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.10 వేలకోట్లు జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తున్నామన్న నాదెండ్ల మనోహర్.. మరో వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. తెనాలిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించారు.