కాకతీయుల కాలం నాటి ఆలయం.. జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు!
కాకతీయుల కాలం నాటి ఆలయం.. జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు!
రామప్ప ఆలయం పక్కన ఉన్న పాలంపేట ప్రాచీన శివాలయానికి 1958 చట్టం కింద జాతీయ వారసత్వ సంపద హోదా లభించింది. ములుగు జిల్లాలోని ఈ ఆలయం ఇప్పుడు భారత పురావస్తు శాఖ ఆధీనంలోకి వచ్చింది. గతంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయం పునరుద్ధరణ, అభివృద్ధి చెందనుంది.
రామప్ప ఆలయం పక్కన ఉన్న పాలంపేట ప్రాచీన శివాలయానికి 1958 చట్టం కింద జాతీయ వారసత్వ సంపద హోదా లభించింది. ములుగు జిల్లాలోని ఈ ఆలయం ఇప్పుడు భారత పురావస్తు శాఖ ఆధీనంలోకి వచ్చింది. గతంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయం పునరుద్ధరణ, అభివృద్ధి చెందనుంది.