కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నూతన గెలిచిన బీజేపీ సర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నూతన గెలిచిన బీజేపీ సర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.