శ్రీకాకుళం నగరంలోని పలు కాలనీల్లో ముం పు సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణం పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఎం.గోవర్థన రావు డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం నగరంలోని పలు కాలనీల్లో ముం పు సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణం పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఎం.గోవర్థన రావు డిమాండ్ చేశారు.