Andhra News: వెంటాడిన మృత్యువు.. విధుల కోసమని వచ్చి గుండెపోటుతో ఎస్‌ఐ మృతి

విజయవాడలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దసరా ఉత్సవాల సందర్భంగా నగరంలో బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన ఎస్సై తాను బస చేస్తున్న లాడ్జ్‌లో గుండెపోటుకు గురై మృతి చెందాడు. లార్జ్‌ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Andhra News: వెంటాడిన మృత్యువు.. విధుల కోసమని వచ్చి గుండెపోటుతో ఎస్‌ఐ మృతి
విజయవాడలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దసరా ఉత్సవాల సందర్భంగా నగరంలో బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన ఎస్సై తాను బస చేస్తున్న లాడ్జ్‌లో గుండెపోటుకు గురై మృతి చెందాడు. లార్జ్‌ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.