రోప్ వేతో రామగిరి ఖిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి, వెలుగు : రామగిరి ఖిల్లాకు ‘రోప్​ వే’ ప్రాజెక్టు పూర్తయితే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని సెగ్మెంట్ పరిధి రామగిరి మండలంలోని ఖిల్లాకు కేంద్రం రోప్​వే ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఎంపీ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

రోప్ వేతో రామగిరి ఖిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి, వెలుగు : రామగిరి ఖిల్లాకు ‘రోప్​ వే’ ప్రాజెక్టు పూర్తయితే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని సెగ్మెంట్ పరిధి రామగిరి మండలంలోని ఖిల్లాకు కేంద్రం రోప్​వే ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఎంపీ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.