కోల్ బ్లాక్ల వేలంలో సింగరేణి పాల్గొనాలి..మణుగూరు పీకే ఓసీపీ ఎక్స్టెన్షన్బ్లాక్

గోదావరిఖని, వెలుగు: కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో త్వరలో కోల్​ బ్లాక్​ల వేలం జరగనుండగా సింగరేణి పాల్గొని, మణుగూరు పీకే ఓసీపీ ఎక్స్​టెన్షన్​బ్లాక్​ను పొందాలని ఐఎన్ టీయూసీ సెంట్రల్​సీనియర్​వైస్​ ప్రెసిడెంట్​ఎస్​.నర్సింహరెడ్డి కోరారు.

కోల్ బ్లాక్ల వేలంలో సింగరేణి పాల్గొనాలి..మణుగూరు పీకే ఓసీపీ ఎక్స్టెన్షన్బ్లాక్
గోదావరిఖని, వెలుగు: కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో త్వరలో కోల్​ బ్లాక్​ల వేలం జరగనుండగా సింగరేణి పాల్గొని, మణుగూరు పీకే ఓసీపీ ఎక్స్​టెన్షన్​బ్లాక్​ను పొందాలని ఐఎన్ టీయూసీ సెంట్రల్​సీనియర్​వైస్​ ప్రెసిడెంట్​ఎస్​.నర్సింహరెడ్డి కోరారు.