గోదావరి ప్రాంతంలోని పుష్కర ఘాట్ల వద్ద 162 ఆలయాల పునరుద్ధరణ

గోదావరి పుష్కరాలు 2027 కోసం ప్రభుత్వం పనులు మెుదలుపెట్టింది. ఇందులో భాగంగా 162 ఆలయాల పునరుద్ధరణ చేయాలని అధికారులు నిర్ణయించారు.

గోదావరి ప్రాంతంలోని పుష్కర ఘాట్ల వద్ద 162 ఆలయాల పునరుద్ధరణ
గోదావరి పుష్కరాలు 2027 కోసం ప్రభుత్వం పనులు మెుదలుపెట్టింది. ఇందులో భాగంగా 162 ఆలయాల పునరుద్ధరణ చేయాలని అధికారులు నిర్ణయించారు.